Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి గుజ్జుతో చర్మసౌందర్యం.. మామిడి గుజ్జు.. ముల్తానీమట్టిని ప్యాక్‌తో?

వేసవిలో లభించే పసందైన మామిడి పండ్లను రుచి చూసేందుకే కాదు.. సౌందర్య పోషణకు కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ చర్మం మృదువుగా మారాలంటే.. రెండు చెంచాల పచ్చిపాలు, చెంచా తేనెతో పాటు పెద్ద చెంచా మామిడి పండు గుజ్జున

Webdunia
గురువారం, 11 మే 2017 (12:24 IST)
వేసవిలో లభించే పసందైన మామిడి పండ్లను రుచి చూసేందుకే కాదు.. సౌందర్య పోషణకు కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ చర్మం మృదువుగా మారాలంటే.. రెండు చెంచాల పచ్చిపాలు, చెంచా తేనెతో పాటు పెద్ద చెంచా మామిడి పండు గుజ్జుని కలిపి ప్యాక్‌లా వేసుకుంటే ముఖం తేమతో వెలిగిపోతుంది. పొడిబారకుండా ఉంటుంది. అలాగే మామిడి పండు గుజ్జు, ముల్తానీమట్టిని పేస్టులా చేసుకుని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది. మచ్చలు తొలగిపోతాయి. 
 
ఇదేవిధంగా మామిడి గుజ్జు, బాదం కాంబోలో చర్మానికి మేలు చేసుకోవచ్చు. రెండు బాదం గింజలని నానబెట్టుకుని వాటిని మెత్తగా నూరుకుని, రెండు చెంచాల మామిడిపండు గుజ్జులో వేసి బాగా కలపాలి. దీనిలో ఒక చెంచా ఓట్‌మీల్‌ పొడి చేర్చి ముఖానికి పట్టించాలి. ఎండ కారణంగా అలసిన చర్మానికి ఈ పూత చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది.

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments