Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబంద గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే.. ఆ భాగం..?

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (11:38 IST)
ముఖచర్మం అందంగా కనిపించేందుకు రకరకాల క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. ముఖం అందంగా ఉంటేనే సరిపోదూ.. మెడ భాగం కూడా అందంగా ఉండాలి. కొందరికైతే ముఖం తెల్లగా ఉంది.. మెడేమో నల్లగా నల్లగా ఉందని అద్దంలో చూస్తూ చూస్తూ బాధపడుతుంటారు. 

నలుగురిలో తిరడాలంటే చాలా అసహ్యంగా ఉందని చింతిస్తుంటారు. ఈ సమస్యను తొలగించుకోవడానికి బయట దొరికే పదార్థాలు వాడుతారు. కానీ, వీటి కారణంగా సమస్య మరింత ఎక్కువై పోతుందని ఆందోళన చెందుతారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటే తెలుసుకుందాం..
 
బంగాళాదుంపలోని పోషక విలువలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. దీనిలోని రసాయన పదార్థాలు శరీర ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయో.. అందానికి కూడా అంతే ఉపయోగపడుతాయి. ఎలాగంటే.. ఒక చిన్న బంగాళాదుంపను మెత్తని పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా వంటసోడా, ఉప్పు ముఖానికి, మెడకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెడభాగం తెల్లగా మారుతుంది.
 
కలబందలోని మినరల్స్ చర్మ రంగు కోల్పోకుండా చేస్తాయి. దీనితో ప్యాక్ వేసుకుంటే.. కలిగే ప్రయోజనాలు చూద్దాం.. కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, టమోటా గుజ్జు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. రెండుగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మెడ నల్లగా మారడం తగ్గిపోతుంది. తద్వారా ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది. 
 
యాపిల్ సైడర్ వెనిగర్‌లోని విటమిన్స్ చర్మంపై పేరుకుపోయిన మృతుకణాలను తొలగిస్తాయి. ఈ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు, తేనె కలిగి అందులో దూదిని ముంచి మెడకు మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మెడభాగం మృదువుగా, తాజాగా మారుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments