బాదం నూనెను మెడభాగానికి రాసుకుంటే..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:22 IST)
ముఖం అందంగా కనిపించాలని ఏవేవో మాస్కులు, క్రీమ్స్ ఉపయోగిస్తుంటాం. అయితే మెడ భాగాన్ని నిర్లక్ష్యం చేస్తాయి. కాలుష్యం, సౌందర్యసాధనాల్లోని రసాయనాల వలన మెడ నల్లగా మారుతుంది. ముఖంతో పాటు మెడ కూడా మెరిసేలా చేయాలంటే.. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఓసారి...
 
బాదం నూనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి కూడా అంతే మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్ ఇ చర్మానికి కాంతినిస్తుంది. ప్రతిరోజూ బాదం నూనెను మెడభాగానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడభాగం తెల్లగా మారుతుంది. 
 
బంగాళదుంపలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, బ్యాక్టీరియల్ వంటి గుణాలు చర్మ ఛాయను పెంచేందుకు ఎంతో దోహదం చేస్తాయి. ముఖ్యంగా చర్మానికి కాంతిని అందించే గుణాలు ఇందులో ఎక్కువే. బంగాళదుంప రసాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. మెడభాగం తెల్లగా తయారవుతుంది.
 
కలబందలోని విటమిన్స్, మినరల్స్ చర్మం రంగుకు కారణమయ్యే మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. కలబంద గుజ్జుతో మెడభాగంలో మర్దన చేసుకోవాలి. 30 నిమిషాల పాటు అలానే ఉంచి ఆపై నీటితో కడిగేస్తే మెడ నల్లగా మారడం తగ్గిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గల్ఫ్‌లోని సైనిక స్థావరాలన్నీ మూసివేయాలి : అమెరికాకు ఇరాన్ షరతు

గ్రీన్ గ్రిడ్: ట్రాన్స్‌మిషన్ లైన్లను పర్యావరణహితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది?

ప్రేమకు అడ్డు చెప్పిన కన్నతల్లి.. ప్రియుడితో కలిసి చంపేసిన కుమార్తె

తెలంగాణలో ఇంధనం, ఎల్పీజీ లభ్యత.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి

అజిత్ పవర్ విమాన ప్రమాద మృతి కేసులో క్రిమినల్ కుట్ర : బెంగుళూరులో జీరో ఎఫ్ఐఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreemukhi: బిర్యానీ, ఇంటి స్టైల్ కర్రీలు అంటే ఇష్టం అంటున్న శ్రీముఖి

Ramchran: పుట్టినరోజు కు ముందు పెద్దికి గాయాలు - కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష

జక్కన్న చెక్కేశాడు.. వారణాసి కోసం కాశీ సెట్స్ అదుర్స్.. ఫోటోలు వైరల్

Dil Raju: బ్యాండ్ ఆర్టిస్ట్ కి గౌరవం తెచ్చేలా దేత్తడి ఉంటుంది : దిల్ రాజు

Sanjay Dutt: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ

తర్వాతి కథనం
Show comments