Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడినూనెతో హెయిర్ మసాజ్ చేసుకుంటే..?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (17:15 IST)
వేడినూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినట్లైతే జుట్టు మృదువుగా తయారవుతాయి. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్స్ ఆయిల్ నూనెవు తీసుకుని ఒక గిన్నెలో కలుపుకుని.. పది సెకన్ల పాటు ఈ ఆయిల్‌ని మైక్రోవేవ్‌లో వేడి చేయాలి. మూడు చుక్కలు సుగంధ తైలాలైన రోజ్ మేరీ మరియు లావెండర్ నూనెల్లోని రెండు చుక్కలు ఈ వేడి నూనెకి జోడించండి. చెక్క గరిటెతో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.
 
తర్వాత తయారు చేసుకున్న నూనెని కొంచెం చేతికి వెనుక భాగంలో రాసుకుని నూనె వేడి సరిపోయినట్లుగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. నూనె వేడి తగినట్లుంటే.. తలపై ఉండే చర్మంపై నూనెతో మర్దన చేసి, జుట్టు చివరి వరకు నూనెతో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. అంతేగాకుండా జుట్టు మృదువుగా, దృఢంగా ఉంటాయి.

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments