Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాల పగుళ్లకు విరుగుడుగా పనిచేసే తేనె...

ముందుగా తేనెను వేడి చేసి అందులో పాలు, ఆరెంజ్ జ్యూస్ చేర్చాలి. పాదాల పగుళ్ల మరింత ఎక్కువగా ఉంటే ఆరెంజ్ జ్యూస్‌ను ఎక్కువగా చేర్చుకోవచ్చు. ఈ క్రీమును సీసాలో భద్రపరుచుకుని.. రాత్రి నిద్రించేందుకు ముందు పా

Webdunia
గురువారం, 27 జులై 2017 (09:47 IST)
ఆరోగ్యానికి మేలు చేసే తేనె.. సౌందర్య పోషణకు కూడా పనికొస్తుంది. పాదాల పగుళ్లకు తేనె విరుగుడుగా పనిచేస్తుంది. అలాగే పాదాలు కోమలంగా మారాలంటే.. తేనెతో పూత వేసుకోండి. ఈ రిసిపీ పాటించండి. 
 
ఎలా చేయాలంటే... 
తేనె - ఒక కప్పు 
పాలు - ఒక స్పూన్ 
ఆరెంజ్ జ్యూస్ - 2 స్పూన్లు 
 
ముందుగా తేనెను వేడి చేసి అందులో పాలు, ఆరెంజ్ జ్యూస్ చేర్చాలి. పాదాల పగుళ్ల మరింత ఎక్కువగా ఉంటే ఆరెంజ్ జ్యూస్‌ను ఎక్కువగా చేర్చుకోవచ్చు. ఈ క్రీమును సీసాలో భద్రపరుచుకుని.. రాత్రి నిద్రించేందుకు ముందు పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి. అలాగే వేపాకును పేస్టు చేసుకుని.. సున్నిపిండి పొడి, పసుపు, నిమ్మరసం కలిపి రోజూ పాదాలకు రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. పాదాలు మృదువుగా తయారవుతాయి. బకెట్లో సగం వరకు నీరు చేర్చి అందులో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను చేర్చి.. పాదాలను అందులో వుంచాలి. ఇందులోని ఆమ్లాలు పాదాలను మృదువుగా మార్చేస్తాయి. పగుళ్లను దూరం చేస్తాయి.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments