Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లటి మచ్చలకు ఇలా చెక్ పెట్టండి.. కీరదోస పేస్టులో పాలు, నిమ్మరసం కలిపి?

కీరదోస గుజ్జులో కాసిని పాలు, నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకుని.. మచ్చలున్న చోట రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా చేస్తే మచ్చలు తగ్గిపోతాయి. అలాగే టమోటా గుజ్జులో ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (14:03 IST)
కీరదోస గుజ్జులో కాసిని పాలు, నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకుని.. మచ్చలున్న చోట రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా చేస్తే మచ్చలు తగ్గిపోతాయి. అలాగే టమోటా గుజ్జులో ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి మర్దన చేయాలి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖంపై మచ్చలు తగ్గిపోతాయి. 
 
ఇంకా ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే.. 
* కలబంద గుజ్జును తీసుకుని ఓ ఐదునిమిషాలు ఎండలో ఉంచాలి. అందులో కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
* రెండు చెంచాల గంధంపొడిలో కొన్నిచుక్కల గులాబీనీరు కలిపి మచ్చలున్న చోట రాయండి. పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. మచ్చల ప్రభావం తగ్గడమే కాదు.. ముఖం కూడా మృదువుగా మారుతుంది.
 
* బంగాళాదుంప పేస్టుకు కాసింత తేనె కలిసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మచ్చలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది.
 
* నిమ్మలో విటమిన్‌ ‘సి’తోపాటూ యాస్ట్రింజెంట్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాదు.. మచ్చల్నీ నివారిస్తాయి. కాబట్టి నిమ్మకాయ ముక్కను తీసుకుని ముఖంపై రుద్దుకోవాలి. నిమ్మరసంలో దూదిని ముంచి.. ముఖంపై రాసుకున్నా సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోజాపువ్విచ్చి ప్రపోజ్ చేస్తే.. ఫ్యాంటు జారిపోయి పరువంతా పోయింది... (Video)

కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకం (Video)

జనసేనకు శుభవార్త... గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ....

Monalisa Bhonsle కుంభమేళలో దండలమ్ముకునే యువతి మోనాలిసాకి బాలీవుడ్ బంపర్ ఆఫర్

తెలంగాణలోకి కింగ్‌ఫిషర్ బీర్.. ఇక మందుబాబులకు పండగే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

తర్వాతి కథనం
Show comments