Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశెనగ నూనె - నిమ్మరసం మిశ్రమంతో మెటిమలకు చెక్!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (15:55 IST)
చాలా మంది యువతీయువకులు బ్లాక్ హెడ్స్, మొటిమలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా యువతులు అయితే బయటకు రావాలంటేనే భయపడుతుంటారు. ఇలాంటి వారు చిన్నపాటి వంటింటి చిట్కాలను పాటించినట్టయితే మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
వంటింట్లో ఉండే వేరుశెనగ నూనె, నిమ్మరసాన్ని సమపాళ్ళలో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. మృదువుగా మసాజ్ చేయాలి. అలా 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేసినట్టయితే మొటిమలు, బ్లాక్ హెడ్స్ చాలా మేరకు తగ్గిపోతాయి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments