Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (11:43 IST)
ఓట్స్ పిల్లల ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అందానికి కూడా అంత మంచిది. మరి ఈ ఓట్స్‌తో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. ఓట్స్‌ను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.
 
నారింజ తొక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా పాలు, తేనె, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. ప్రతిరోజూ నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడిగేసుకుంటే ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
తేనెలో పెరుగు, ఉప్పు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. చక్కెరలో కొద్దిగా బంగాళాదుంప రసం కలిపి ముఖానికి, మెదడు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments