Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే..?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (15:52 IST)
వేసవికాలం వచ్చేసింది.. ఈ కాలంలో బయటకు వెళ్లాలంటేనే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఎండ కారణంగా ముఖచర్మం నల్లగా మారిపోతుంది. అందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాంటి ఫలితం కనిపించక కొందరు బాధపడుతుంటారు. అలాంటివారి కోసం..
 
వేసవిలో చర్మం కాంతి తగ్గిపోవటమేగాకుండా, ముఖం నల్లబడినట్లు అనిపిస్తోందా..? అయితే ఇప్పుడు చెప్పబోయే ఫేస్‌ప్యాక్‌ను వేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలేంటంటే.. పెరుగు రెండు స్పూన్లు, చిటికెడు పసుపు. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా, కళకళలాడుతూ ఉంటుంది.
 
అలాగే కొన్ని గులాబీ రేకులను పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌కు స్పూన్ తాజా పెరుగును కూడా కలిపి దాంట్లో టీస్పూన్ తేనెను కూడా కలుపుకోవాలి. వీటన్నింటి మిశ్రమాన్ని బాగా కలియబెట్టి, ముఖానికి పట్టించి ఓ ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే చర్మం కాంతివంతం అవటమేగాకుండా, వేసవిలో చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments