Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే..?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (15:52 IST)
వేసవికాలం వచ్చేసింది.. ఈ కాలంలో బయటకు వెళ్లాలంటేనే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఎండ కారణంగా ముఖచర్మం నల్లగా మారిపోతుంది. అందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాంటి ఫలితం కనిపించక కొందరు బాధపడుతుంటారు. అలాంటివారి కోసం..
 
వేసవిలో చర్మం కాంతి తగ్గిపోవటమేగాకుండా, ముఖం నల్లబడినట్లు అనిపిస్తోందా..? అయితే ఇప్పుడు చెప్పబోయే ఫేస్‌ప్యాక్‌ను వేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలేంటంటే.. పెరుగు రెండు స్పూన్లు, చిటికెడు పసుపు. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా, కళకళలాడుతూ ఉంటుంది.
 
అలాగే కొన్ని గులాబీ రేకులను పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌కు స్పూన్ తాజా పెరుగును కూడా కలిపి దాంట్లో టీస్పూన్ తేనెను కూడా కలుపుకోవాలి. వీటన్నింటి మిశ్రమాన్ని బాగా కలియబెట్టి, ముఖానికి పట్టించి ఓ ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే చర్మం కాంతివంతం అవటమేగాకుండా, వేసవిలో చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments