Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్తానిమట్టి-పుదీనా-పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (21:02 IST)
పుదీనాలో ఆరోగ్యకరమైన గుణాలున్నాయి.  పుదీనాలోని సౌందర్య గుణాలు చర్మాన్ని నునుపుగాను, కాంతివంతంగాను మారుస్తాయి. ముఖంపై బ్లాక్ హెడ్స్, మొటిమలలాంటి సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. 
 
తయారు చేసుకోండిలా... తాజా పుదీనా ఆకులు 25గ్రాములు, ముల్తాని మట్టి ఒక టేబుల్ స్పూన్, తాజా పెరుగు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. పుదీనా ఆకులను గ్రైండ్ చేసి అందులో ముల్తాని మట్టి, పెరుగువేసి అరగంట సేవు నాననివ్వండి. అరగంట తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా చిలికినట్లు కలిపి ముఖానికి పేస్ట్‌లా ప్యాక్ వేయండి. 
 
మీరు వేసుకున్న ప్యాక్‌ను 15నిమిషాలవరకు ఉంచండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో మీ ముఖాన్ని కడిగేయండి. తదుపరి చల్లటినీటితోను కడగాలి. దీంతో మీ ముఖం నునుపుగాను, కాంతివంతంగాను తయారవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments