Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ పువ్వు, పాలతో.. ముఖం మృదువుగా..?

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (10:42 IST)
అందంగా ఉండడానికి రకరకాల క్రీములు, ఫేస్‌వాస్‌లు వాడుతుంటారు. కానీ ఈ క్రీములు, ఫేస్‌వాష్‌లు కొందరికి సెట్‌కావు. అలాంటప్పుడు గులాబీ పువ్వులు వాడితే మంచి ఫలితం లభిస్తుంది. మరి ఈ పువ్వులతో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
  
 
గులాబీ ఆకులను నీటిలో మరిగించుకుని ఆ నీటిలో కొద్దిగా లావెండర్ ఆయిల్ కలుపుకుని ఆవిరి పట్టాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం మురికి, జిడ్డు తొలగిపోయి మృదువుగా మారుతుంది. ముఖం పొడిబారకుండా ఉండాలంటే గులాబీ పువ్వులను పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా తేనె, పాలు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే ముఖానికి కావలసిన తేమ అందుతుంది. దాంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. వీటిని ఉపయోగించడం వలన ఎలాంటి సమస్యలుండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

తర్వాతి కథనం
Show comments