Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ పువ్వు, పాలతో.. ముఖం మృదువుగా..?

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (10:42 IST)
అందంగా ఉండడానికి రకరకాల క్రీములు, ఫేస్‌వాస్‌లు వాడుతుంటారు. కానీ ఈ క్రీములు, ఫేస్‌వాష్‌లు కొందరికి సెట్‌కావు. అలాంటప్పుడు గులాబీ పువ్వులు వాడితే మంచి ఫలితం లభిస్తుంది. మరి ఈ పువ్వులతో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
  
 
గులాబీ ఆకులను నీటిలో మరిగించుకుని ఆ నీటిలో కొద్దిగా లావెండర్ ఆయిల్ కలుపుకుని ఆవిరి పట్టాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం మురికి, జిడ్డు తొలగిపోయి మృదువుగా మారుతుంది. ముఖం పొడిబారకుండా ఉండాలంటే గులాబీ పువ్వులను పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా తేనె, పాలు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే ముఖానికి కావలసిన తేమ అందుతుంది. దాంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. వీటిని ఉపయోగించడం వలన ఎలాంటి సమస్యలుండవు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments