Webdunia - Bharat's app for daily news and videos

Install App

చామంతి పువ్వుల టీ, తేనె జతచేసి.. ముఖానికి ప్యాక్ వేసుకుంటే..?

బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అది బాగా ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోతాయి. మజ్జిగలో నిమ్మరసం, పసుపు కలుపుకుని ముఖాని

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (13:19 IST)
బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అది బాగా ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోతాయి. మజ్జిగలో నిమ్మరసం, పసుపు కలుపుకుని ముఖానికి మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
చామంతి పువ్వుల టీలో తేనె, ఓట్స్, బాదం నూనె కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. బియ్యపు పిండిలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. 
 
బ్రెడ్ ముక్కలను మెత్తగా రుబ్బుకుని అందులో మీగడ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. నారింజ తొక్కల పొడిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

తర్వాతి కథనం
Show comments