Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, కాఫీ పొడితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే...

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులోని మంటను తగ్గించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (12:56 IST)
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులోని మంటను తగ్గించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిని మజ్జిగ రూపంలో తీసుకుంటే ఒత్తిడి, అలసట వంటి సమస్యలు తొలగిపోతాయి. పెరుగుతో అందానికి గల చిట్కాలు తెలుసుకుందాం.
 
పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం తాజాగా మారుతుంది. పెరుగులో కొద్దిగా గుడ్డు తెల్లసొన, ఉప్పు, చక్కెర కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
పెరుగులో కొద్దిగా కాఫీ పొడి, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. దాంతో మెుటిమలు, నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి. పెరుగులో బియ్యపు పిండి, బాదం నూనె కలిలి పేస్ట్‌ళా తయారుచేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments