Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలివ్ నూనె, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకుంటే..?

కొందరికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా మారిపోతుంది. అందుకు రకరకాల క్రీములు, పౌడర్‌లు వాడుతుంటారు. అయిన కూడా ఎటువంటి లాభం లేదని విసుగు చెందుతారు. అందుకు ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (15:28 IST)
కొందరికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా మారిపోతుంది. అందుకు రకరకాల క్రీములు, పౌడర్‌లు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం లేదని విసుగు చెందుతారు. దీనికి ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు సొనలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాతు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
కీరదోస మిశ్రమంలో కొద్దిగా చక్కెర, బంగాళాదుంప రసం కలుపుకుని కంటి కిందటి నల్లటి వలయాలకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ఆ నల్లటి వలయాలు తొలగిపోతాయి. చందనంలో కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 
 
20 నిమిషాల పాటు అలానే ఉంచుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో ఆలివ్ నూనె కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

పోస్టల్ బ్యాలెట్ అమ్ముకున్న ఎస్ఐ.. సస్పెన్షన్!!

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

తర్వాతి కథనం
Show comments