Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమలు, మచ్చలు తగ్గిపోయేందుకు చిట్కాలు...

గిన్నెలో కొంచెం వేడినీళ్లు తీసుకొని అందులో 4-5 వేపాకులేసి ముఖానికి ఆవిరి పట్టి చల్లారిన తర్వాత ఆ వేపనీటితోనే ముఖం కడుక్కుంటే మొటిమలు మాయమవుతాయి. వివిధ రకాల నూనెల వల్ల మొటిమలు రాకుండా వుండేందుకు సున్నిపిండితో నిమ్మరసం కలిపి రుద్దుకుంటుండాలి. ప్రతిరో

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (22:51 IST)
గిన్నెలో కొంచెం వేడినీళ్లు తీసుకొని అందులో 4-5 వేపాకులేసి ముఖానికి ఆవిరి పట్టి చల్లారిన తర్వాత ఆ వేపనీటితోనే ముఖం కడుక్కుంటే మొటిమలు మాయమవుతాయి.
 
వివిధ రకాల నూనెల వల్ల మొటిమలు రాకుండా వుండేందుకు సున్నిపిండితో నిమ్మరసం కలిపి రుద్దుకుంటుండాలి.
 
ప్రతిరోజూ ముఖానికి చిక్కుడు ఆకులరసం రాసుకోవడం వల్ల అన్ని రకాల మచ్చలు త్వరలోనే తగ్గిపోతాయి. 
 
కొన్ని బీర ఆకుల్ని, పసుపు, నిమ్మరసంతో మెత్తగా నూరి మొటిమలు, మచ్చలపై రాసి అర్థగంట తర్వాత కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తుంటే మచ్చలు తగ్గిపోతాయి.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments