Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్యాన్ని వికసింపచేసే నెయ్యి

నిద్రలేమితో బాధపడేవారి కళ్ల క్రింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. దాని వల్ల ముఖం చాలా నిస్సత్తువగా కనిపిస్తుంది. ఈ నల్ల చారలు పోవాలంటే రాత్రి పడుకునే ముందు రెండు, మూడు చుక్కల నెయ్యిని కళ్ల క్రింద మర్దనా చేసి, మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (23:17 IST)
నిద్రలేమితో బాధపడేవారి కళ్ల క్రింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. దాని వల్ల ముఖం చాలా నిస్సత్తువగా కనిపిస్తుంది. ఈ నల్ల చారలు పోవాలంటే రాత్రి పడుకునే ముందు రెండు, మూడు చుక్కల నెయ్యిని కళ్ల క్రింద మర్దనా చేసి, మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది. 
 
నీళ్లు, నెయ్యి మిశ్రమంతో చర్మానికి మర్ధనా చేస్తే చర్మ నిగారింపు పెరుగుతుంది. నెయ్యి పెదాలకు రాసుకుంటే చలి కాలం, వేసవి కాలంలో పెదవులు పొడిబారి పోకుండా ఉంటాయి. నెయ్యి, పాలు, మసూర్ దాల్ పౌడర్లను బాగా కలియబెట్టి, అందులోకి శనగ పిండి కొద్దిగా వేసి మెత్తగా తయారు చేసిన ఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని ముఖానికి కాసుకొని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments