సౌందర్యాన్ని వికసింపచేసే నెయ్యి

నిద్రలేమితో బాధపడేవారి కళ్ల క్రింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. దాని వల్ల ముఖం చాలా నిస్సత్తువగా కనిపిస్తుంది. ఈ నల్ల చారలు పోవాలంటే రాత్రి పడుకునే ముందు రెండు, మూడు చుక్కల నెయ్యిని కళ్ల క్రింద మర్దనా చేసి, మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (23:17 IST)
నిద్రలేమితో బాధపడేవారి కళ్ల క్రింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. దాని వల్ల ముఖం చాలా నిస్సత్తువగా కనిపిస్తుంది. ఈ నల్ల చారలు పోవాలంటే రాత్రి పడుకునే ముందు రెండు, మూడు చుక్కల నెయ్యిని కళ్ల క్రింద మర్దనా చేసి, మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది. 
 
నీళ్లు, నెయ్యి మిశ్రమంతో చర్మానికి మర్ధనా చేస్తే చర్మ నిగారింపు పెరుగుతుంది. నెయ్యి పెదాలకు రాసుకుంటే చలి కాలం, వేసవి కాలంలో పెదవులు పొడిబారి పోకుండా ఉంటాయి. నెయ్యి, పాలు, మసూర్ దాల్ పౌడర్లను బాగా కలియబెట్టి, అందులోకి శనగ పిండి కొద్దిగా వేసి మెత్తగా తయారు చేసిన ఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని ముఖానికి కాసుకొని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

కేతన్‌ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు : కృషి తాపండా

తర్వాతి కథనం
Show comments