Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్, పెరుగుతో ఫేస్‌ప్యాక్.. నల్లటి వలయాలు..?

శరీర వేడివలన చాలామందికి మెుటిమలు అధికంగా వస్తుంటాయి. ఈ మెుటిమలు కాస్త పగిలి నల్లటి మచ్చలుగా మారుతుంటాయి. దీంతో ముఖం మచ్చమచ్చలుగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (14:13 IST)
శరీర వేడివలన చాలామందికి మెుటిమలు అధికంగా వస్తుంటాయి. ఈ మెుటిమలు కాస్త పగిలి నల్లటి మచ్చలుగా మారుతుంటాయి. దీంతో ముఖం మచ్చమచ్చలుగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
 
ఓట్స్ పొడిలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. మరికొందరికి కంటి కింద నల్లనల్లగా ఉంటుంది. ఆ నల్లటి వలయాలు తొలగిపోవాలంటే ఇలా చేయాలి..
 
తేనెలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ఆ నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

తర్వాతి కథనం
Show comments