Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, నిమ్మరసంతో ఫేక్ ప్యాక్ వేసుకుంటే?

నిమ్మరసంలో కొద్దిగా పసుపు, పాలు, శెనగపిండి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మెుటిమలు, నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. టమోటా రసంలో కొద్దిగా పసుపు

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:46 IST)
నిమ్మరసంలో కొద్దిగా పసుపు, పాలు, శెనగపిండి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మెుటిమలు, నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. టమోటా రసంలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
15 నిమిషా తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం ముడతలు తలగిపోతాయి. నారింజ తొక్క పొడిలో కొద్దిగా పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. 
 
తద్వారా ముఖం తెల్లగా మారుతుంది. పాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం ముడతలు తొలగిపోయి కాంతింవతంగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

తర్వాతి కథనం
Show comments