కాఫీ పొడితో సౌందర్యం.. ఎలా?

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (15:31 IST)
కాఫీ పొడిని వాడేసి పారేయకండి. ముఖానికి పూతలా వేసుకుని కాసేపయ్యాక కడిగేయండి. ఇది మృతచర్మాన్ని తొలగిస్తుంది. చర్మ గ్రంథుల్ని బిగుతుగా మారుస్తుంది. చర్మాన్ని మృదువుగానూ చేస్తుంది. ఒకవేళ మీది పొడిబారిన చర్మం అయితే ఆ కాఫీ పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి రాసుకున్నా మంచిదే. 
 
అరటి పండు తొక్కను ముఖానికి రుద్దుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ చిన్న ప్రయత్నం చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది. మృదువుగా ఉంచుతుంది. ఒక్క అరటిపండే కాదు.. బంగాళాదుంపలూ, కమలాఫలం, నిమ్మ తొక్కలు లాంటివీ వాడుకోవచ్చు. 
 
వీటివల్ల చర్మం ఇంకా బిగుతుగా మారుతుంది. చర్మంలో రక్తప్రసరణ బాగా జరగాలన్నా తాజాగా కనిపించాలన్నా వారానికోసారి నీటిని మరిగించి పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. దానివల్ల వ్యర్థాలు దూరమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments