Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే..?

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (15:05 IST)
కొంతమందికి ఎక్కువగా చర్మం, ముఖం పొడిబారుతుంటుంది. చర్మం పొడిబారడం వలన విసుగుగా ఉంటుంది. ఏం చేయాలనుకున్నా కష్టంగా అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇలా చేస్తే చాలు..
 
పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం సంరక్షణంగా చాలా ఉపయోగపడుతాయి. కనుక పాలలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖచర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. బాదం నూనెలో, పాలు, పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం పొడిబారకుండా ఉంటుంది. గులాబీ నీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి అందాన్ని చేకూర్చుతాయి. కనుక గులాబీ నీటిలో కొద్దిగా ‌స్ట్రాబెర్రీ పండ్ల మిశ్రమాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్‌కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments