Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే..?

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (15:05 IST)
కొంతమందికి ఎక్కువగా చర్మం, ముఖం పొడిబారుతుంటుంది. చర్మం పొడిబారడం వలన విసుగుగా ఉంటుంది. ఏం చేయాలనుకున్నా కష్టంగా అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇలా చేస్తే చాలు..
 
పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం సంరక్షణంగా చాలా ఉపయోగపడుతాయి. కనుక పాలలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖచర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. బాదం నూనెలో, పాలు, పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం పొడిబారకుండా ఉంటుంది. గులాబీ నీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి అందాన్ని చేకూర్చుతాయి. కనుక గులాబీ నీటిలో కొద్దిగా ‌స్ట్రాబెర్రీ పండ్ల మిశ్రమాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

తర్వాతి కథనం
Show comments