ఈ 3 చిట్కాలతో పాటిస్తే..?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:13 IST)
మహిళలు శరీర సౌందర్యాన్ని పెంపొందించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే అందంగానే కాకుండా ఆరోగ్యంగాను ఉంటారంటున్నారు నిపుణలు. దీంతో మీ శరీర రంగులో మార్పులు సంభవించి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
 
1. పొడిబారిన చర్మం కలవారు అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె, పెరుగును కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. చర్మం ముందుదానికన్నా మెరుగ్గా తయారవుతుంది. 
 
2. మీ ముఖం ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ సి (పుల్లటి పండ్లు) కలిగిన పండ్ల గుజ్జును ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలలోకాని లేదా నీటిలోకాని కలిపి సేవించండి. దీంతో మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. 
 
3. శరీరంలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటే పిగ్మెంటేషన్ లేదా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : ప్రధానకార్యదర్శిపై ఈసీ వేటు

ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం - మరోవైపు క్షిపణిదాడులు

కాల్పుల విరమణపై ట్రంప్ కామెంట్స్ ... ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు

దౌత్య చర్చలే సంఘర్షణలకు ముగింపు : భారత విదేశాంగ శాఖ

సనాతన ధర్మాన్ని కరోనాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ ఆలయాల చుట్టూ తిరుగుతున్నారే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని పేరడైజ్ చిత్రంలోని తొలిపాట ఆయా షేర్ కు 101 మిలియన్స్ రికార్డ్

Chai Shots : టీవీ, ఓటీటీ తరహాలో చాయ్ షాట్స్ యాప్ లో పాత కొత్త సీరియల్స్: శరత్ చంద్ర

Kurchi Madathapetti: కుర్చీ మడతపెట్టి.. కేవలం 425 రోజుల్లోనే 60 కోట్ల మార్కు

సమయాన్ని వృథా చేస్తే జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాలి : రజనీకాంత్

మీ అందరి ఊహలకు అందని చిత్రంగా 'రాకా' : సన్ పిక్చర్స్

తర్వాతి కథనం
Show comments