ఈ 3 చిట్కాలతో పాటిస్తే..?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:13 IST)
మహిళలు శరీర సౌందర్యాన్ని పెంపొందించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే అందంగానే కాకుండా ఆరోగ్యంగాను ఉంటారంటున్నారు నిపుణలు. దీంతో మీ శరీర రంగులో మార్పులు సంభవించి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
 
1. పొడిబారిన చర్మం కలవారు అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె, పెరుగును కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. చర్మం ముందుదానికన్నా మెరుగ్గా తయారవుతుంది. 
 
2. మీ ముఖం ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ సి (పుల్లటి పండ్లు) కలిగిన పండ్ల గుజ్జును ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలలోకాని లేదా నీటిలోకాని కలిపి సేవించండి. దీంతో మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. 
 
3. శరీరంలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటే పిగ్మెంటేషన్ లేదా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెత్తినోరు కొట్టుకుని చెప్పినా వినలేదు, బీజేపీలోనే నాపై కుట్రలు: అన్నామలై అభియోగాలు

దొంగ బాబా గుట్టు రట్టు.. గంధర్వ వివాహం.. పాలలో మత్తుమందు.. లైంగిక దాడి

బ్రౌజింగ్ చేస్తున్న యువతిని ముద్దు పెట్టుకోబోయిన కామాంధుడు, వీడియో

సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ రాహుల్ గాంధీ, ఆశ్చర్యపోతున్న జనం

జేఈఈ అడ్వాన్స్ 2026 విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhootha 2: నాగార్జున క్లాప్‌తో అమేజాన్ ప్రైమ్ దూత 2 ప్రారంభం

విజయ్ సేతుపతి, పూరి కాంబోల 'స్లమ్ డాగ్' టీజర్ జూన్ 8న రిలీజ్

పెద్ది సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ - తొలి రోజే రూ.135 కోట్లకు పైగా వసూలు

దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ లాంఛ్

సోల్ ఆఫ్ లెనిన్‌కి థియేటర్లలో అద్భుతమైన స్పందన- జూన్ 26న మనోడు వస్తున్నాడు

తర్వాతి కథనం
Show comments