Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాడో పేస్టులో టీ ట్రీ ఆయిల్ కలిపి.. ముఖానికి రాసుకుంటే..?

కలబంద గుజ్జులో రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంపై మంట, దురద వంటివి తగ్గుతాయి.

Webdunia
మంగళవారం, 14 జూన్ 2016 (16:51 IST)
కలబంద గుజ్జులో రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంపై మంట, దురద వంటివి తగ్గుతాయి. ఒక టీస్పూను తేనెలో రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకొని పావుగంట తరువాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
 
పావు టీస్పూను అవకాడో పేస్టులో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు పైవిధమైన చిట్కాలను పాటిస్తే.. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం ఉందని తెలిసి భర్తను హత్య చేసిన భార్య

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

తర్వాతి కథనం
Show comments