Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, అరటిపండు గుజ్జు ముఖానికి పట్టిస్తే..?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:19 IST)
చర్మ సంరక్షణకోసం ఏవేవో క్రీమ్స్ వాడడం కంటే.. ఇంట్లోని పదార్థాలతో అందమైన, కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చును. దానిమ్మ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి కూడా అంతే దోహదపడుతుంది. ఎలాగో తెలుసుకుందాం..
 
దానిమ్మ గింజలను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడ భాగంలో రాసుకోవాలి. అరగంట తరువాత రోజ్‌వాటర్‌తో కడిగి.. 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా వారం రోజులు క్రమంగా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. దానిమ్మలోని విటమిన్ సి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. 
 
గాలిలో తేమ తక్కువగా ఉండడం వలన చర్మం పొడిబారుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నిమ్మ, టమోటా రసం మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. నిమ్మలోని విటమిన్ స్ చర్మం పీహెచ్‌ను సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. టమోటా రసం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
 
పెరుగు శరీర వేడిగా తగ్గిస్తుంది. పెరుగు, తేనెను సమపాళ్లతో తీసుకోవాలి. దీనికి అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తరువాత కడిగేయాలి. పెరుగులోని విటమిన్ సి, జింక్, క్యాల్షియం చర్మాన్ని శుభ్రం చేస్తాయి. అరటిలోని లెప్టిన్ ప్రోటీన్స్ చర్మం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడడాన్ని నివారిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments