Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో పెసరపిండిని కలుపుకుని చర్మానికి రాసుకుంటే?

కొందరికి ఏ కాలంలోనైనా చర్మం పగిలిపోయనట్లవుతుంది. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక కప్పు శెనగపిండిలో కొద్దిగా మినపప్పు, బియ్యం, పసుపు, గంధకచారాలు, గులాబీ రేకులు వేసుకుని మ

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (12:29 IST)
కొందరికి ఏ కాలంలోనైనా చర్మం పగిలిపోయనట్లవుతుంది. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక కప్పు శెనగపిండిలో కొద్దిగా మినపప్పు, బియ్యం, పసుపు, గంధకచారాలు, గులాబీ రేకులు వేసుకుని మెత్తని పొడిలా తయారుచేసుకోవాలి. ఈ పొడిని కొద్దిగా తీసుకుని పెరుగులో లేదా మజ్జిగలో కలుపుకుని స్నానం చేసేటప్పుడు చర్మానికి రాసుకోవాలి.
 
ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. స్నానం చేసే ముందుగా నువ్వుల నూనెను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే పగిలిన చర్మం కాస్త మృదువుగా మారుతుంది. సబ్బుకు బదులుగా పాలలో పెసరపిండిని కలుపుకు చర్మానికి రాసుకుని స్నానం చేస్తే ఒంటికి మంచిది. 
 
స్నానం చేసిన తరువాత మాయిశ్చరైజర్‌ని లేదా బాడీ లోషన్‌ని చర్మానికి రాసుకోవాలి. రాత్రివేళ పడుకునే ముందుగా ముఖానికి కోల్డ్‌క్రీమ్, కాళ్లకీ, చేతులకీ పైట్ పెట్రోలియమ్ జెల్లీ తప్పకుండా రాసుకోవాలి. అప్పుడే చర్మం పగలకుండా కాంతివంతంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments