గుడ్డుసొనలో మజ్జిగను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

ముఖాన్ని శుభ్రం చేసేందుకు బేబీ లోషన్ చక్కగా ఉపయోగపడుతుంది. గుడ్డుసొనలో మజ్జిగను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తగ్గుతా

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (13:30 IST)
ముఖాన్ని శుభ్రం చేసేందుకు బేబీ లోషన్ చక్కగా ఉపయోగపడుతుంది. గుడ్డుసొనలో మజ్జిగను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తగ్గుతాయి. మోచుతులు అందంగా కనిపించాలంటే నిమ్మరసాన్ని లేదా ఉప్పును రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
ముఖం మీద గుంటలుంటే కమలాఫలం రసంలో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం అందంగా మారుతుంది. కనుగుడ్లు తెల్లగా ఉండాలంటే పండిన దోసకాయ గుజ్జును కంటి రెప్పలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కళ్ళు చల్లదనం పొంది ఎరుపు చారలు పోతాయి. 
 
కొబ్బరినూనెలో మరువం వేసి కాచి వడగట్టి ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పెదాలు నల్లగా ఉంటే బీట్‌రూట్ ముక్కలు పెదాలకు రుద్దుకుంటే నలుపుదనం తొలగిపోతుంది. మెడ నలుపుగా ఉంటే బొప్పాయిపండు గుజ్జును రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెడ తెల్లగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments