అరటిపండు-బంగాళాదుంప రసంతో చర్మానికి మేలెంత?

అరటిపండు గుజ్జుతో చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అరటి గుజ్జును ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పొడిబారే సమస్యే ఉండదు. అలాగే చర్మ సౌందర్యానికి నిగారింపు చేకూర్చాలంటే..

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (13:19 IST)
అరటిపండు గుజ్జుతో చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అరటి గుజ్జును ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పొడిబారే సమస్యే ఉండదు. అలాగే చర్మ సౌందర్యానికి నిగారింపు చేకూర్చాలంటే... రెండు చెంచాల క్యారెట్‌ గుజ్జుకు చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే చర్మఛాయ మెరుగవుతుంది.
 
గుడ్డులోని తెల్లసొనా, చెంచా చొప్పున తేనె, ఆలివ్‌నూనె తీసుకుని అన్నింటినీ కలిపి ముఖం, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే బంగాళాదుంప రసంలో అరచెంచా పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేనునిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం తాజాగా కనిపిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments