Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండు-బంగాళాదుంప రసంతో చర్మానికి మేలెంత?

అరటిపండు గుజ్జుతో చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అరటి గుజ్జును ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పొడిబారే సమస్యే ఉండదు. అలాగే చర్మ సౌందర్యానికి నిగారింపు చేకూర్చాలంటే..

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (13:19 IST)
అరటిపండు గుజ్జుతో చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అరటి గుజ్జును ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పొడిబారే సమస్యే ఉండదు. అలాగే చర్మ సౌందర్యానికి నిగారింపు చేకూర్చాలంటే... రెండు చెంచాల క్యారెట్‌ గుజ్జుకు చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే చర్మఛాయ మెరుగవుతుంది.
 
గుడ్డులోని తెల్లసొనా, చెంచా చొప్పున తేనె, ఆలివ్‌నూనె తీసుకుని అన్నింటినీ కలిపి ముఖం, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే బంగాళాదుంప రసంలో అరచెంచా పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేనునిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం తాజాగా కనిపిస్తుంది.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments