Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం మీద మచ్చలు పోయి మెరిసేలా ఉండాలంటే...!

Webdunia
శనివారం, 22 జూన్ 2013 (18:23 IST)
File
FILE
పుదీనాతో : పుదీనా ఆకుల్ని మిక్సీలో మెత్తగా పేస్టు చేసి, రాత్రి పడుకోబోయే ముందు ముఖంపై మచ్చలున్నచోట రాసుకోవాలి. ఉదయం వేణ్నీళ్ళతో ముఖం కడిగేసుకోవాలి. అలానే పుదీనా ఆకుల్ని నీళ్లతో వేసి బాగా వేడి చేసి, చల్లారాక ఆ నీళ్లతో ముఖం కడుక్కున్నా మచ్చలు తగ్గుతాయి. చర్మం రంగు కూడా మునుపటిలా మారుతుంది. అలాగే పుదీనా ఆకులూ, పసుపు కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని అరగంట తరవాత కడిగేసుకున్నా మంచిదే.

దానిమ్మతో : దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడిచేయాలి. ఒక టీ స్పూను పొడిచేయాలి. ఒక టీ స్పూను పొడికి, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మచ్చలకి రాయాలి. ఆరాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మచ్చలు త్వరగా మానిపోతాయి. అలాగే మునక్కాడ ఆకులను పేస్టు చేసి, అందులో నిమ్మరసం కలుపుకుని రాసుకున్నా ఫలితం ఉంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments