Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరువైపోతున్న వలస పక్షులు

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2007 (16:38 IST)
FileFILE
తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో గల వేదారణ్యంలోని కొడైకారై బర్డ్ సాంక్చూరిని సందర్శించే వలస పక్షుల సంఖ్య ఈ సంవత్సరం తగ్గిపోయింది. బంగాళాఖాతం సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ సాంక్చూరి ఆర్కిటికా మరియు అంటార్కిటికా, రష్యా మరియు ఐరోపా నుంచి వలస వచ్చే పక్షులకు ప్రీతిపాత్రమైన గమ్యస్థానంగా పేరుగాంచింది. ప్రపంచానికి మరోవైపున ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అరుదైన పక్షులు ఇక్కడకు వలస వస్తుంటాయి.

అయితే, తమిళనాడులో నైఱుతి రుతుపవనాలు కొనసాగుతుండటంతో వలస పక్షుల సంఖ్య తగ్గిపోయిందని బర్డ్ సాంక్చూరి రీసెర్చి ఆర్గనైజేషన్ తెలిపింది. సాధారణంగా, అక్టోబర్-జనవరి మధ్యకాలంలో అరుదైన పక్షులు సాంక్చూరిని సందర్శిస్తుంటాయి. వాతావరణంలో తలెత్తిన మార్పులతో పక్షుల సంఖ్య తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాంక్చూరిలో పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పే ప్రతిపాదనను కేంద్రానికి అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments