Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ పరిశ్రమ: కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్టుల కలలు.. కన్నీళ్లు

Webdunia
సోమవారం, 20 జులై 2020 (12:42 IST)
కరోనావైరస్ లాక్‌డౌన్ సినిమా రంగంలోని చిన్న ఆర్టిస్టులను, టెక్నీషియన్లను సంక్షోభంలో పడేసింది. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో వీరు ఎక్కువగా నివసిస్తుంటారు. వారితో బీబీసీ మాట్లాడింది. ఎవరిని కదిలించినా గొంతులో విషాదమే ధ్వనించింది.
 
కరోనావైరస్ ప్రభావంతో సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడంతో వారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో చిక్కుకున్నారు. సినిమా పెద్దల నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయం కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ, ఈ సహాయం ఎన్ని రోజులు ఉంటుందన్న ప్రశ్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది.
 
"మెట్రో డైలీ కూలీకి వెళ్లే వాళ్ళలాగే ఉంటుంది మా జీవితాలు కూడా అంతే. రోజూ పనికి వెళితేనే సాయంత్రం డబ్బు చేతికి వస్తుంది. కరోనా లాక్‌డౌన్ విధించిన తరువాత మొదటి రెండు నెలలు బాగానే గడిచాయి. కానీ, ఇప్పుడు పని లేదు. బతకడమే కష్టంగా మారింది. నాలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది" అని మహిళా ఆర్టిస్ట్ వాసవి అన్నారు.
 
షూటింగులు జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ పెద్ద తారల చిత్రాలే సెట్స్‌లోకి వెళ్లలేని పరిస్థితి కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments