Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీలు తీసుకోకూడని పదార్థాలు ఏమిటో తెలుసా?

Webdunia
మంగళవారం, 23 మే 2023 (16:27 IST)
గర్భం ధరించిన తర్వాత మహిళలు తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పదార్థాలను తీసుకోవడానికి దూరంగా వుండాలి. అవేమిటో తెలుసుకుందాము. షార్క్, స్వోర్డ్ ఫిష్, టూనా చేపలను గర్భిణీలు తీసుకోవడాన్ని దూరంగా పెట్టాలి. పచ్చి లేదా తక్కువగా ఉడికించిన మాంసం హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు కనుక వాటిని తీసుకోరాదు.
గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ తీసుకోవడం శిశువు పెరుగుదలపై ప్రభావం చూపి, తక్కువ బరువుతో పుట్టే అవకాశం వుంటుంది.
 
ముడి మొలకలు బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశం వుంది కనుక వాటిని బాగా ఉడికించి మాత్రమే తినాలి. అన్ని పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో బాగా కడిగి మాత్రమే తినాలి.
పాశ్చరైజ్ చేయని పాలు, చీజ్ వంటి ఆహారాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
గర్భధారణ సమయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు తింటే అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments