Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీలు తీసుకోకూడని పదార్థాలు ఏమిటో తెలుసా?

Webdunia
మంగళవారం, 23 మే 2023 (16:27 IST)
గర్భం ధరించిన తర్వాత మహిళలు తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పదార్థాలను తీసుకోవడానికి దూరంగా వుండాలి. అవేమిటో తెలుసుకుందాము. షార్క్, స్వోర్డ్ ఫిష్, టూనా చేపలను గర్భిణీలు తీసుకోవడాన్ని దూరంగా పెట్టాలి. పచ్చి లేదా తక్కువగా ఉడికించిన మాంసం హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు కనుక వాటిని తీసుకోరాదు.
గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ తీసుకోవడం శిశువు పెరుగుదలపై ప్రభావం చూపి, తక్కువ బరువుతో పుట్టే అవకాశం వుంటుంది.
 
ముడి మొలకలు బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశం వుంది కనుక వాటిని బాగా ఉడికించి మాత్రమే తినాలి. అన్ని పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో బాగా కడిగి మాత్రమే తినాలి.
పాశ్చరైజ్ చేయని పాలు, చీజ్ వంటి ఆహారాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
గర్భధారణ సమయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు తింటే అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments