Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ వేడినీటిలో పసుపు కలుపుకుని తాగితే..? చెడు కొలెస్ట్రాల్ పరార్..

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:24 IST)
రోజూ పరగడుపున వేడినీటిలో పసుపు కలుపుకుని టీలా తాగితే చెడు కొలెస్ట్రాల్ పరారవుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగితే శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన కొవ్వు కరుగుతుంది. రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 
పసుపును నిత్యం తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనబడే సమ్మేళనం అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. క్యాన్సర్లు రాకుండా నియంత్రించడంలో పసుపు అమోఘంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి పసుపుకు ఉంది. 
 
పసుపు నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. బ్లడ్ షుగర్ అదుపులోకి వస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. చర్మాన్ని సంరక్షించే ఎన్నో గుణాలు పసుపులో ఉంటాయి. నిత్యం పసుపు కలిపిన గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే?

సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

World Animal Day 2025: ప్రపంచ జంతు దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్‌ ఏంటి.. కొత్త జీవుల సంగతేంటి?

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments