Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఓ కప్పు ఆకుకూర.. ఆహారంలో భాగమైతే ఆరోగ్యమే

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (10:40 IST)
రోజూ ఓ కప్పు ఆకుకూర ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా వున్నాయని వారు చెప్తున్నారు. ఒకే కూరలా కాకుండా రోజుకో ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. 
 
అందులో బచ్చలికూర లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పుదీనా, కొత్తిమీరలో పోషకాలు పుష్కలం. పుదీనాలో 114 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్, 200 మి.గ్రా కాల్షియం, 15.6 మి.గ్రా ఐరన్, కొద్దిపాటి విటమిన్ ఎ, బి, సి ఉన్నాయి. ఇది రక్తహీనతను నయం చేయగలదు. 
 
కొత్తిమీరలో 184 ఎంజీ కాల్షియం, 1042 ఎంజీ ఇనుము 8,918 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ఉన్నాయి. ఫాస్పరస్, విటమిన్ బి, సి కలిగి ఉంటుంది. 
 
ఇది దృష్టి లోపం, రక్తహీనతను నయం చేస్తుంది. మెంతికూరలో 395 గ్రాముల కాల్షియం, 2,340 మైక్రోగ్రాముల విటమిన్ ఎ, 1.93 మి.గ్రా ఐరన్ ఉన్నాయి. ఇక ఆంధ్రా స్పెషల్ గోంగూరలో 2.28 మి.గ్రా ఐరన్, 2,898 మైక్రోగ్రాముల విటమిన్ ఎ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి ఆకుకూరలను తేలికగా తీసిపారేయకుండా.. రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. 

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments