Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఓ కప్పు ఆకుకూర.. ఆహారంలో భాగమైతే ఆరోగ్యమే

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (10:40 IST)
రోజూ ఓ కప్పు ఆకుకూర ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా వున్నాయని వారు చెప్తున్నారు. ఒకే కూరలా కాకుండా రోజుకో ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. 
 
అందులో బచ్చలికూర లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పుదీనా, కొత్తిమీరలో పోషకాలు పుష్కలం. పుదీనాలో 114 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్, 200 మి.గ్రా కాల్షియం, 15.6 మి.గ్రా ఐరన్, కొద్దిపాటి విటమిన్ ఎ, బి, సి ఉన్నాయి. ఇది రక్తహీనతను నయం చేయగలదు. 
 
కొత్తిమీరలో 184 ఎంజీ కాల్షియం, 1042 ఎంజీ ఇనుము 8,918 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ఉన్నాయి. ఫాస్పరస్, విటమిన్ బి, సి కలిగి ఉంటుంది. 
 
ఇది దృష్టి లోపం, రక్తహీనతను నయం చేస్తుంది. మెంతికూరలో 395 గ్రాముల కాల్షియం, 2,340 మైక్రోగ్రాముల విటమిన్ ఎ, 1.93 మి.గ్రా ఐరన్ ఉన్నాయి. ఇక ఆంధ్రా స్పెషల్ గోంగూరలో 2.28 మి.గ్రా ఐరన్, 2,898 మైక్రోగ్రాముల విటమిన్ ఎ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి ఆకుకూరలను తేలికగా తీసిపారేయకుండా.. రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments