Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు తినాల్సిన తినకూడని పండ్లు ఏవి?

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (17:21 IST)
మహిళలు కానీ పురుషులు కానీ నారింజ, ఆపిల్, బత్తాయి, బొప్పాయి ఏదైనా ఒక పండు అల్పాహారానికి మధ్యాహ్న భోజనానికి మధ్య తీసుకోండి. అయితే మామిడి, సపోటా, అరటి పండ్లు, సీతాఫలం.. వంటి వాటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లు కాబట్టి తక్కువగా తీసుకోవడం లేదా...  సాధ్యమైనంత వరకు తీసుకోకపోవడం మంచిది. 
 
ఇక స్థూలకాయం, షుగర్‌ను నియంత్రించాలంటే లో క్యాలెరీ గల ఆహారాన్ని తీసుకోవాలి. కార్బోహైడ్రేడ్లు కలిగిన అన్నం కంటే గోధుమలతో తయారైన వంటకాలను తీసుకోవాలి. మాంసకృత్తులు లెక్కకొస్తే 20 నుంచి 30 శాతం క్యాలరీల శక్తి వచ్చేట్లు చూసుకోవాలి. కొవ్వు పదార్థాలయితే 20-25 శాతం ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

Show comments