Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు రొయ్యలు తీసుకుంటే లాభమేంటి?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2015 (16:56 IST)
మహిళలు రొయ్యలు అధికంగా తీసుకుంటే లాభమేంటి? అనేది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. రొయ్యలు అధిక శాతంలో కాల్షియం ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా ఉడికించకూడదు. రొయ్యలు ఉండే క్యాల్షియం పొందాలంటే అతి తక్కువ మంటపై రొయ్యలు ఉడికించుకుని తీసుకుంటే ఆరోగ్యానికి కావలసిన కాల్షియం అందుతుంది. 
 
అలాగే పాలలో అత్యధికంగా కాల్షియం కలిగి ఉంటుంది. కాబట్టి మహిళలలు ప్రతి రోజూ వారికి కావల్సిన కాల్షియంను గ్రహించాలంటే ఒక రోజుకి కనీసం ఒక గ్లాసు పాలను ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. బాదంలో ‘విటమిన్ ఇ' పుష్కలంగా ఉంది. ప్రతీ బాదాం గింజ నుండి 70-80mg కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఒక గుప్పెడు బాదాం పప్పులను తినడం వల్ల మీకు కావల్సిన కాల్షియం అందినట్లేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

Show comments