Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలను అలా తింటే బరువు ఇలా మాయమవుతుంది..

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (12:11 IST)
చేపల్లో మంచి ఫ్యాట్స్ ఉన్నాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా చేపలు మంచి లీన్ ప్రోటీన్స్‌ను కూడా అందిస్తుంది. చేపలను ఉడికించి లేదా గ్రిల్ చేసే తీసుకోవచ్చు. ఫ్రై చేస్తే న్యూట్రీషియన్స్ తొలగిపోతాయి. ఇవి లో క్యాలరీలను కలిగివుండటం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. 
 
ఇదేవిధంగా గోధుమ రవ్వను, పెరుగు తీసుకోవడం వంటివి చేస్తే బరువు తగ్గడం సులభమవుతుంది. అలాగే వారానికి రెండు లేదా మూడు సార్లు మష్రూమ్‌‍ను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ప్రోటీనులు, విటమిన్ డి ఉన్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
అలాగే పొటాటో జ్యూస్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు హార్ట్ అటాక్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఫ్రెష్ బంగాళాదుంపల జ్యూస్‌‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments