Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు రోజూ ఓ కప్పు ఓట్ మీల్ తీసుకుంటే?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2015 (17:04 IST)
మహిళలు తప్పకుండా రోజు ఒక కప్పైనా ఓట్ మీల్ తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. ఓట్ మీల్ గుండె ఆరోగ్యానికి, శరీరానికి కావల్సిన ఫైబర్ ను ఎక్కువగా అందించడానికి ఇది చాలా సహాయపడుతుంది. అంతేకాదు ఇది కొంత వరకూ కాల్షియాన్ని కూడా శరీరానికి అందిస్తుంది. ఇది మహిళలకు ఫర్ ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. 
 
అలాగే సోయా పాలు సాధారణ ఆవు పాలతో పోల్చితే కాల్షియం అధికంగా లేకున్నా, కానీ 300mg కాల్షియాన్ని ఇది అందిస్తుంది. సాల్మన్ కూడా సీ ఫిషే. ఇందులో ఉండే మినిరల్స్ సెలైన్ వాటర్‌లో కరిగి, కలిసిపోతాయి. కాబట్టి సాల్మన్ ఫిష్‌ను తరచూ ఆహారంతో పాటు తీసుకోవాలి. 
 
ఇకపోతే.. ఆరెంజ్‌లో అత్యధిక విటమిన్ సితో పాటు శరీరానికి కావల్సిన కాల్షియం కూడా ఇందులో లభిస్తుంది. కాటేజ్ చీజ్‌కు బదులుగా ఈ సోయాబీన్స్‍తో తయారు చేసే చీజ్ లాంటి పదార్థాన్ని టోఫు అంటారు. ఇందులో కూడా కాల్షియం శాతం ఎక్కువే. అలాగే ఒక చెంచా నువ్వులు తినడం వల్ల ఒక గ్లాసు పాలు తాగితే లభించేటంత కాల్షియం శరీరానికి అందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

Show comments