Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? కాస్త ఆగండి..!

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2015 (17:43 IST)
జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? కాస్త ఆగండి..! జ్యూస్ - కూల్‌డ్రింక్స్ మితిమీరి తాగితే మధుమేహం వ్యాధి బారిన పడటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే, వీటిని అదే పనిగా తాగే వారు మాత్రమే డయాబెటీస్ బారిన పడే ప్రమాదముందని వారు పేర్కొంటున్నారు. 
 
కానీ ఇప్పటి వరకు చక్కెర వ్యాధి లేనివాళ్ళు నిక్షేపంగా తీపి పానీయాలు తీసుకోవచ్చని చెప్పిన శాస్త్రవేత్తలే ఇప్పుడు వద్దని చెప్పడానికి కారణం లేకపోలేదు. అదేపనిగా కూల్ డ్రింకులు, పళ్ళ రసాలు తాగుతున్న వాళ్ళలో మధుమేహం ముప్పు పొంచి ఉంటోందట. ప్రతి 336 మిల్లీ లీటర్ల తీపి పానీయంతో మధుమేహం ముప్పు 22 శాతం పెరుగుతున్నట్టు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో నిర్ధారణ అయినట్టు వారు పేర్కొంటున్నారు. 
 
ఈ పరిశోధనను బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు నిర్వహించారు. ఈ అధ్యయనం పండ్లరసాలు, చక్కెరతో చేసిన కూల్ డ్రింకులు, కృత్రిమ తీపితో చేసిన పానీయాలపై సాగినట్టు వారు పేర్కొన్నారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments