Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ.. గోరువెచ్చని నీరు-తేనెతో బరువు తగ్గండి!

Webdunia
బుధవారం, 8 అక్టోబరు 2014 (19:09 IST)
మహిళలూ.. గోరువెచ్చని నీరు-తేనెతో బరువు తగ్గండి. ఎలాగంటారా? ప్రతి రోజు ఉదయం వెచ్చని నీటితో తేనె, నిమ్మరసంను కలిపి త్రాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం అవటానికి కాలేయంలో రసాలను ఉత్పత్తి చేయటంలో సహాయపడుతుంది. 
 
అంతేగాకుండా సులభంగా ఆహారంలో కలిసి జీర్ణ వాహిక సడలించడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, బరువు పెరుగుటను నివారించేందుకు తోడ్పడుతుంది.
 
వెచ్చని నీటితో తేనె, నిమ్మరసాన్ని రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకునే వారు బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments