Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 రోజులకు ఒక్కసారైనా మహిళలు పైనాపిల్ తీసుకోవాలట

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (20:22 IST)
పైనాపిల్ పండును మహిళలు 15 రోజులకు ఒక్కసారైనా తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి పైనాపిల్ జ్యూస్‌ తాగించటం ఎంతో మంచిది. 
 
పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది. 
 
పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల.. కంటి సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కంటిచూపు బాగుండటానికి ఇది ఉపయోగపడుతుంది. 
 
పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రయాణికులకు హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ షరతు.. నో రొమాన్స్.. కీప్ డిస్టెన్స్.. స్టే కామ్

రైలు ఏసీ బోగీల్లో ఇచ్చే దుప్పట్లు ఎన్ని రోజులకు ఓసారి ఉతుకుతారో తెలుసా?

వ్యభిచారం: 31 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్

బెయిల్‌పై విడుదలైన జానీ మాస్టర్.. ఎర్ర కండువాతో కనిపించారంటే? (video)

తెలంగాణలో ఏ బెటాలియన్ పోలీసుకి ఇక పెళ్లవదు: బెటాలియన్ పోలీసుల భార్యలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాల్లోకి రమ్మంటారా? హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్..

క సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూస్తారు : కథానాయకుడు కిరణ్ అబ్బవరం

పోలీస్ ఆఫీసర్, డాక్టర్ మధ్య ప్రేమకథతో శ్రీమురళి, రుక్మిణి వసంత్ ల బఘీర

చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో జాతర చిత్రం నవంబర్ లో విడుదల

మితిమీరిన ప్రేమ ఎంత భయంకరమో చెప్పే కథే శారీ : రామ్ గోపాల్ వర్మ

తర్వాతి కథనం
Show comments