Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ.. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే..?

Webdunia
FILE
మహిళలు సరైన సమయానికి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మగువలు సమయానికి సరైన ఆహారం తీసుకోవాలని వారు అంటున్నారు. అప్పుడే ఎలాంటి జబ్బులు దరిచేరవు.

ఉద్యోగాలకు వెళ్లే మహిళలు పని ఒత్తిడి, హడావుడిలో ఉదయం పూట అల్పాహారం తీసుకోరు. కొందరు రాత్రి 8 నుండి 9 గంటల మధ్య భోజనం చేసి పడుకుంటారు. ఇక ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ అస్సలు తీసుకోరు. ఆఫీసుకు వెళ్లిపోయి ఉదయం పది నుండి పదకొండు గంటలమధ్య తింటారు. అంటే రోజులో సగం సేపు రాత్రి 9 గంటల నుండి ఉదయం 9 గంటల వరకూ ఎలాంటి ఆహారం తీసుకోకుండా గడిపేస్తారు. తర్వాత మిగిలిన సగం రోజులోనే మొత్తం ఆహారాన్ని తీసుకుంటారు.

ఇలా చేయడం వల్ల దాని ప్రభావం మన జీర్ణవ్యవస్థపై పడుతుందని, ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రిపూట నిరాహారంగా ఉండడం వల్ల మన శరీరం పనిచేయడానికి కావాల్సిన శక్తి అందదు. దీనికితోడు మనం చేస్తున్న పనిలో మానసికపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుచేత సరైన టైమ్‌కి ఆహారం తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Show comments