Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ.. వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు!?

Webdunia
మంగళవారం, 24 జులై 2012 (18:16 IST)
FILE
వర్షాకాలంలో మహిళలు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో ఆకుకూరల్లో నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. అందుచేత ఆకుకూరలపై క్రిమికాటకాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం తగ్గించండి.

కాయలు పులుసు సాంబార్‌, చట్నీలను తరుచు తీసుకోవాలి. ఇక పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్ని తేసిన పదార్థాలు వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే పులుపు పదార్థాలు పెరుగు, మజ్జిగలాంటివి పూర్తిగా తగ్గించాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

Show comments