Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు తినండి... చర్మం నిగనిగలాడుతుంది

Webdunia
WD
చర్మం నిగారింపు కోసం కృత్రిమ సాధనాలను వాడేకంటే ఆహారంతోనే సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు చేపలను ఆహారంగా తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. బాగా తైలం కలిగిన చేపలు మరీ మంచివి. వీటిలో ఒమేగా-3 పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్ ఉంటుంది కనుక గుండె జబ్బులను రానివ్వదు. అలాగని ఎండు చేపలను తినడం మంచిది కాదు. ఒకవేళ ఆ అలవాటు ఉన్నవారు తగ్గించుకోవడం మంచిది.

ఇక మాంసం విషయానికి వస్తే... వారానికి ఒకసారికి మించి తినకూడదు. కొవ్వులు తక్కువగా ఉండే మాంసాలనే తినాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే మాంసాహారాన్ని తీసుకోవాలి. లేదంటే మాంసంతోనూ ఇబ్బందే.

సాధ్యమైనంతవరకూ మాంసాహారానికి దూరంగా ఉండండి. దీనివల్ల శరీరంలో ప్రమాదకరమైన రీతిలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులకు కారణమవుతుంది. కనుక ఏ ఆహార పదార్థాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Show comments