Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం మితంగా తీసుకుని.. ఆహార డైరీ పాటించండి

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2011 (17:35 IST)
FILE
అల్పాహారం మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార మిళితమైన అల్పాహారం తీసుకోవడం ద్వారా ఆకలి భావన అదుపులో ఉంటుంది. శరీరంలో అధిక కెలోరీలు చేరకుండా ఉండాలంటే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి. ఆకలితో పాటు రక్తంలో చక్కెరస్థాయులు కూడా సమతూకంలో ఉంటాయి.

ప్రతిరోజూ ఆహారాన్ని ఏయే సందర్భాల్లో ఎంత మోతాదులో తీసుకుంటున్నామో ఓ డైరీలో రాసుకోవాలి. దానివల్ల సమస్య ఎక్కడుందో గుర్తించడం సాధ్యమవుతుంది.

అలాగే ఆకలిగా అనిపించి నియంత్రణ లేకుండా తింటుంటే పొట్టనిండిన భావనను కలిగించే పదార్థాలను ఎంచుకోవాలి. పీచు, మాంసకృత్తులు, నీటిశాతం ఎక్కువగా ఉండేవి తీసుకోవచ్చు. కూరగాయలతో చేసే సలాడ్లు, పండ్లు, పండ్లరసాలు, పుచ్చకాయ, జామ వంటివి శరీరానికి తగిన పోషకాలను ఇస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Show comments