Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుర్వేదం చిట్కాలు... నూనెతో మర్దన చేసి స్నానం చేస్తే...

ప్రతిరోజూ శరీరానికి నూనెతో మర్ధన గావించి, తరువాత స్నానము చేయటం చాలా మంచిది. దీనివలన సర్వాంగాలకు పుష్ఠి కలుగుతుంది. ఆవనూనె, గంధపు చెక్కల నుండి తీసిన నూనె, సుగంధ ద్రవ్యముల నుండి తీసిన నూనెలు, పుష్పముల నుండి లభించే నూనెలను అభ్యంగనానికి ఉపయోగించవచ్చు.

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (19:48 IST)
ప్రతిరోజూ శరీరానికి నూనెతో మర్ధన గావించి, తరువాత స్నానము చేయటం చాలా మంచిది. దీనివలన సర్వాంగాలకు పుష్ఠి కలుగుతుంది. ఆవనూనె, గంధపు చెక్కల నుండి తీసిన నూనె, సుగంధ ద్రవ్యముల నుండి తీసిన నూనెలు, పుష్పముల నుండి లభించే నూనెలను అభ్యంగనానికి ఉపయోగించవచ్చు. 
 
ప్రతిరోజు చెవులలో కొద్దిగా తైలపు చుక్కలు వేసుకోవడం వలన, చెవులలోని మాలిన్యములు తొలగిపోతాయి. శబ్ధగ్రహణము బాగుంటుంది. చెవిపోటు, ఇతర సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. 
 
ప్రతిరోజూ పాదములకు తైలముతో మర్దన చేయుడం వల్ల పాదాలలో బలము వృద్ధిచెందుతుంది. మొద్దుబారిన పాదాలు స్పర్శాజ్ఞానములను సంతరించుకుంటాయి. పాదముల మీద పగుళ్ళను పోగొడతాయి. దీనివలన నేత్రములకు కూడా చలువచేస్తుంది. కళ్ళు ప్రకాశవంతమవుతాయి. సుఖనిద్ర కలుగుతుంది. 
 
శిరస్సు మీద నూనె మర్దనచేయుట వలన మెదడు శక్తివంతమవుతుంది. కళ్ళు, చెవులు, దంతములకు ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరాభ్యంగనము వలన తైలము రోమకూపములలో నుండి లోనికి ప్రవేశించి నరములు, రక్తనాళములలో ఎంతో చురకుదనాన్ని కలిగిస్తుంది. ధాతువులను వృద్ధిచేస్తుంది.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

తర్వాతి కథనం
Show comments