Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిన్నది జీర్ణం కాక సతమతం... వాంతి చేసుకోవాల్సిందే... కానీ ఎలా?

పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. * పసుపు పొడి, అతి మధురం చూర్ణం సమంగా తీసుకుని, ఈ మిశ్రమానికి కొంచెం తేనె కలిపి మూడు గ్రాముల మోతాదుతో రోజుకు రెండు పూటలా తింటూ వుంటే దీర్ఘక

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (20:35 IST)
పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం.
 
* పసుపు పొడి, అతి మధురం చూర్ణం సమంగా తీసుకుని, ఈ మిశ్రమానికి కొంచెం తేనె కలిపి మూడు గ్రాముల మోతాదుతో రోజుకు రెండు పూటలా తింటూ వుంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న దగ్గు సమస్య తగ్గుతుంది.
 
* పసుపు, ధనియాలు, సుగంధిపాలు ఈ మూడు సమానంగా కలిపి కొంచెం నీళ్లు పోసి నూరి రాత్రిపూట ముఖానికి లేపనంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఉదయమే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.
 
* కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదా మత్తు పదార్థాలు అతిగా తీసుకున్నప్పుడు అవి జీర్ణం కాక చాలా ఇబ్బందిపెడుతుంటాయి. ఆ పరిస్థితిలో వాతి చేసుకోవడం అవసరమవుతుంది. పసుపు చూర్ణం, గ్లాసుడు వేడి నీళ్లలో మూడు గ్రాముల పరిమాణంలో వేసి తాగితే కొద్దిసేపట్లోనే అజీర్ణకర పదార్థాలన్నీ వాంతి ద్వారా బయటకు వచ్చేసి ఉపశమనం కలుగుతుంది.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments