తులసి వేరును, శొంఠిని సమభాగాలుగా తీసుకుని...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (23:14 IST)
తులసి వేరును, శొంఠిని సమభాగాలుగా తీసుకుని ఈ రెండింటినీ మెత్తగా నూరి.. కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారుచేసుకోవాలి. వీటిని ప్రతిరోజూ ఒకటి చొప్పున ఉదయాన్నే గోరువెచ్చని నీటితో సేవిస్తే.. చర్మ వ్యాధులు, దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. 

 
తులసి ఆకులు, వెల్లుల్లిని నూరి.. వాటి రసాన్ని చెవిలో వేసుకుంటే.. చెవినొప్పి తగ్గుతుంది. కఫ వ్యాధులతో బాధపడేవారు.. కొన్ని తులసి ఆకులను నీటిలో మరిగించుకుని ఆ రసంలో కొద్దిగా తేనె కలిపి రోజూ తాగుతుంటే.. కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.

 
ప్రతిరోజూ నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగితే మానసకి ఆందోళనలు, ఒత్తిడి, అలసట వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుందని ఇటీవలే ఓ పరిశోధనలో స్పష్టం చేశారు. స్పూన్ తులసి గింజలను కప్పు నీటిలో వేసి కాసేపు అలానే ఉంచి ఆ తరువాత తాగితే.. మూత్రం సాఫీగా రావడంతో పాటు కాళ్ల వాపులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

కపాలభాతి ప్రాణాపాయం చేయండి... అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి : రాందేవ్ బాబా

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను చంపేశాడు.. మృతదేహాన్ని బైకుపై ఠాణాకు తీసుకెళ్ళాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments