Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ అరటి ఆకులో భోజనం చేస్తే..? మెమరీ పవర్..?

Webdunia
మంగళవారం, 23 జూన్ 2015 (18:42 IST)
ప్రతిరోజూ అరటి ఆకులో భోజనం చేస్తే చర్మం నిగారింపును సంతరించుకోవడంతో పాటు.. నీరసం, పిత్తాన్ని నయం చేసుకోవచ్చు. అలాగే అరటి పూవులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. వీటితో చేసే వంటకాల ద్వారా ఉదర సమస్యలు, నెలసరి నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు. అరటి కాడ జ్యూస్ ద్వారా కిడ్నీ సమస్యలను తొలగించుకోవచ్చు. ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చు. అరటి కాడను ఎండబెట్టి  పొడిగా చేసుకుని తేనె కలిపి తీసుకుంటే పచ్చకామెర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.  
 
అరటి పిందెలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా రక్తాన్ని శుభ్రం చేసుకోవచ్చు. రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. మధుమేహాన్ని నివారించుకోవచ్చు. దగ్గును తగ్గించుకోవచ్చు. అప్పుడప్పుడు అరటి పండును తీసుకోవడం ద్వారా పేగు వ్యాధులను నయం చేసుకోవడంతో పాటు చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. మెమరీ పవర్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments