వర్షాకాలం మిరియాల్ని వంటకాల్లో ఎందుకు చేర్చాలి? చెమట వాసనకు చెక్ పెట్టాలంటే?

వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్ల

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:16 IST)
వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలావరకు నియంత్రించుకోవచ్చు. 
 
వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. ఆహార పదార్థాల్లో మిరియాల పొడిని చేర్చడం ద్వారా చెమట దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి. దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది. వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆప్ మాజీ అభ్యర్థి అనుమానాస్పద మృతి - ప్రియుడే చంపేశాడా?

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బిర్యానీలో ఈగ - రూ.లక్ష జరినామా

వెనెజువెలాలో భారీ భూకంపం.. లక్ష మంది మృతి? (Video)

సట్లెజ్ నదిపై గ్రావెల్ ట్రక్కు వెళుతుండగా కూలిన ట్రక్కు (వీడియో)

తిరుపతి జిల్లాలో నలుగురి ప్రాణాలు తీసిన విజిల్.. ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments