Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం మిరియాల్ని వంటకాల్లో ఎందుకు చేర్చాలి? చెమట వాసనకు చెక్ పెట్టాలంటే?

వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్ల

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:16 IST)
వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలావరకు నియంత్రించుకోవచ్చు. 
 
వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. ఆహార పదార్థాల్లో మిరియాల పొడిని చేర్చడం ద్వారా చెమట దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి. దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది. వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments