పనసలో రెండు రకాలున్నాయి... ఏ రకం పనస తొనలు తినాలో తెలుసా?

పనస కాయలు గురించి మనకు తెలుసు. ఈ పనసలో రెండు రకాలున్నాయి. అందులో ఒకటి పీచు పనస, రెండోది పెళుసు పనస. ఈ రెండింటిలో పెళుసు పనస ఆరోగ్యానికి శ్రేష్టం అంటారు ఆయుర్వేద నిపుణులు. ఇది శరీర పుష్టిని కలిగిస్తుంది. వేడి చేస్తుంది. వాతాన్ని కలిగిస్తుంది. రక్తాన్న

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (20:32 IST)
పనస కాయలు గురించి మనకు తెలుసు. ఈ పనసలో రెండు రకాలున్నాయి. అందులో ఒకటి పీచు పనస, రెండోది పెళుసు పనస. ఈ రెండింటిలో పెళుసు పనస ఆరోగ్యానికి శ్రేష్టం అంటారు ఆయుర్వేద నిపుణులు. ఇది శరీర పుష్టిని కలిగిస్తుంది. వేడి చేస్తుంది. వాతాన్ని కలిగిస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మెదడు, నరాలు, కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది.
 
ఐతే ఇది జీర్ణమవడం కాస్త కష్టంగా జరుగుతుంది. ఈ పనసను ఎక్కువగా తింటే నెమ్ము చేస్తుంది. రక్తాన్ని బయటకు పంపే వ్యాధులను కలిగిస్తుంది. అజీర్ణ రోగులకు ఇది మంచిది కాదు. మలబద్ధకాన్ని కలిగిస్తుంది. ఇక పనస చెట్టు పాలను ద్రాక్ష రసంలో కలిపి నూరి పైన పట్టుగా వేస్తే దెబ్బలు తగిలిన వాపులు,  నొప్పులు తగ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు : కానిస్టేబుల్ అరెస్టు

వైకాపా గానీ, జగన్ గానీ అమరావతి వ్యతిరేకం కాదు.. దేవినేని అవినాష్

SIRలో పేరు తొలగిస్తారనే భయంతో 51ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య

వెనెజులాలో భారీ భూకంపం.. 1,450కి పెరిగిన మృతుల సంఖ్య

పైలట్‌కు అంతరాయం కలిగించిన లేజర్ కాంతి .. విమానం ల్యాండ్ అవుతుండగా..? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు?

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

తర్వాతి కథనం
Show comments