Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరేణి రసాన్ని నువ్వుల నూనెతో ఇలా చేస్తే బానపొట్ట కరిగిపోతుంది...

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (22:00 IST)
ఉత్తరేణి. ఆయుర్వేదంలో ఈ మొక్కకి చెందిన ఆకులు, బెరడును ఉపయోగిస్తుంటారు. ఉత్తరేణి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉబ్బసంతో బాధపడేవారికి ఉత్తరేణి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉత్తరేణి గింజలు, మిరియాలు మెత్తగా నూరి ఆ చూర్ణాన్ని తుమ్మజిగురులో నానబెట్టి నూరి శనగ గింజంత తీసుకుంటే ఫలితం వుంటుంది. ఉత్తరేణి వేర్లు, కుప్పింట చెట్టు వేళ్లు మెత్తగా నలగ్గొట్టి నూలుబట్టలో వేసి వాసన చూస్తుంటే చలిజ్వరం తగ్గుతుంది.
 
ఉత్తరేణి ఆకులు, మిరియాలు, సహదేవి చెట్టు వేర్లు పైతోలు కలిపి మెత్తగా నూరి మిరియాల గింజలంత గోలీలుగా చేసి తింటే బక్కగా వుండేవారు బలిష్టమై వృద్ధి చెందుతారు. ఎర్ర ఉత్తరేణి ఆకు రసం, ఆవునెయ్యితో కలిపి తీసుకుంటే రక్తమొలలు తగ్గిపోతాయి.
 
ఉత్తరేణి రసాన్ని నువ్వుల నూనెలో కలిపి సన్నని మంటపై రసం అంతా ఇగిరిపోయేట్లు చేసి మిగిలిన నూనెను రోజుకి ఒకసారి పొట్టపై మర్దిస్తే బానపొట్ట తగ్గుతుంది. గమనిక: చిట్కాలను పాటించే ముందు మోతాదు విషయమై ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments